ఎమ్మెల్యే రఘునందన్ రావు ను విమర్శించే నైతిక హక్కు దళిత టిఆర్ఎస్ నాయకులకు లేదు - బిజెపి నాయకులు
#s2news #bjp #dubbak
ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని విమర్శించే నైతిక హక్కు దళిత టిఆర్ఎస్ నాయకులకు లేదని బిజెపి నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు ఏర్పాటు చేయాలని మొట్టమొదట దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో దీక్ష కార్యక్రమం ఏర్పాటుచేసిన నాయకుడు రఘునందన్ రావు అని బిజెపి నాయకులు అన్నారు దుబ్బాక నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని ఓ గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి నాయకుడు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని అన్నారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న దళిత నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని వారు హెచ్చరించారు హైదరాబాద్ ట్యాంక్బండ్ పైన 125 అడుగుల ఎత్తు గల అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తానన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఏమైందో టిఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు కేసీఆర్ గారిని ప్రశ్నించాలని వారు అన్నారు తాగుబోతులు సమాజంలో విలువ లేనోడు ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని వారు అన్నారు ఎమ్మెల్యే గారిని విమర్శించేముందు దళితుల కోసం మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి మద్దెల రోశయ్య భారతీయ జనతా మజ్దూర్ సెల్ జిల్లా కన్వీనర్ మచ్చ శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకు ప్రవీణ్ బద్రి రాజు యాదగిరి సాకలి రాజు బోయ రాజశేఖర్ రమేష్ రెడ్డి సప్తగిరి దుంపలపల్లి రవి శ్రీకాంత్ నరేష్ మరాటి బాబు బాచి, ఇస్తారు గల యాదగిరి రమణారెడ్డి చంటి తదితరులు పాల్గొన్నారు.... ... https://www.youtube.com/watch?v=0MZFkb8-y90
#kpr #mla #raghunandanrao
ప్రతి విద్యార్థి క్రీడల్లో ఓటమి గెలుపు సహజమని ఓటమి రేపటి గెలుపు కు నాంది అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలోని తెలంగాణ గిరిజన స్పోర్ట్స్ స్కూల్ లో ఆరవ లెవెల్ క్రీడల కు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. వారికి విద్యార్థులు క్రీడా వందనాలతో వారికి ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు, ఈ క్రీడల్లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ ,ఆదిలాబాద్, జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీపీ , జాతీయ జెండా, క్రీడ జండాలను ఎగురవేసి వందేమాతరం గీతం ఆలపించి క్రీడాజ్యోతిని వెలిగించారు.
ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వసతులు కల్పిస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా చూస్తున్నారని అంతేకాకుండా గిరిజన పాఠశాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన తెలిపారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొని జిల్లాకు మంచి పేరు రాష్ట్రస్థాయి జాతీయ స్థాయిలో తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ వెల్ఫేర్ పాఠశాలలో ప్రభుత్వపరంగా వసతులు ఏర్పాటుకు ఖాళీలను పూర్తిచే సే విధంగా చూస్తానని క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని నేటి ఓటమి రేపటికి గెలుపుకు నాంది అన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో మంచి నైపుణ్యం సాధించి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. అనంతరం పాఠశాల యజమాన్యం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రఘునందన్ రావు , ఎంపీపీ మా సుల శ్రీనివాసులు , సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్. ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి , జిల్లా క్రీడా అధికారిని నాగరాజును శాలువాని మంటలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ హాస్టల్లో ఆర్సి సంపత్ కుమార్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పి ఈ టి ఉపాధ్యాయులు , బిజెపి, టిఆర్ఎస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=ixvxXJ9vxPI
దుబ్బాక నియోజక వర్గంలో సబ్సిడీ ట్రాక్టర్ లలో అవకతవకలు జరిగాయి..కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి..అసలయిన లభిదారులకు మొండి చెయ్యి చూపారు.కేవలం తెరాస కార్యకర్తలకు మాత్రమే అందించడం జరిగిందని ఆరోపణ
...
https://www.youtube.com/watch?v=zn4E-vctGFU