రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని మండల కిసాన్ మొర్చ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి అన్నారు..
ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులందరూ సన్న ఒడ్లు వేసుకోవాలని చెప్పగా , నేడు వాటికి సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని , రైతులకు వెంటనే కింటల్ సన్న బియ్యానికి రెండు వేల ఐదు వందలు చొప్పున ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఇటీవలే అన్ని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించమని , అయినా ప్రభుత్వ తీరు మారక పోవడంతో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతులందరూ ప్రగతి భవన్ ముట్టడి ముందు మౌన దీక్ష చేయడానికి వెళ్తున్నామని మండలంలోని రైతులు అందరు ప్రగతి భవన్ కి రావలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో గొల్ల పల్లీ మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి
,నాగేంద్ర రెడీ
భూచిరెడ్డి,రఘుపతి,ఆకారం బాబు...
...
https://www.youtube.com/watch?v=JykNmsQiKZE
#s2newscollector #s2news #s2newssdpt
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుకునూరుపల్లిలో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ శ్రీ హన్మంతరావు పీహెచ్ సీ సిబ్బందిని ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లి పీహెచ్ సీని బుధవారం డీఏంహెచ్ఓ శ్రీ మనోహర్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకై నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా మొదటి, రెండవ డోస్ లు, టీనేజర్లకు వ్యాక్సిన్ వేస్తున్న ప్రక్రియ పూర్తి చేసిన సమగ్ర వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ప్రతిరోజు వాక్సిన్ కోసం ఎంత మంది వస్తున్నారు…? కోవిడ్ పరీక్షల నిమిత్తం ఎంత మంది వస్తున్నారు.. అనే విషయాలు సిబ్బందితో చర్చించారు. ఎమర్జెన్సీ శాఖ దృష్ట్యా పీహెచ్ సీకి అలాట్మెంట్ ఆయిన ఉద్యోగులు వెంటనే విధుల్లోకి చేరేలా చూడాలని డీఏంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. పీహెచ్ సీలో ఉన్న సిబ్బంది, వారి విధులు నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. టెలీ మెడిసిన్ ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీస్తూనే 60 శాతం వరకూ టెలీ మెడిసిన్ సేవలు అందిస్తున్నట్లు సిబ్బంది వివరించగా అభినందించారు. కరోనా వ్యాక్సిన్పై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికార సిబ్బందికి కలెక్టర్ స�
...
https://www.youtube.com/watch?v=sYuC6CNdMAc
చేగుంట మండల కేంద్రంలోని మండలములోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పునర్ ప్రారంభమయ్యాయి పాఠశాలలోని గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలో ని స్థానిక అధికారులు సూచన మేరకు పాఠశాలలు శుభ్రపరిచి శానిటైజర్ లతోపాటు కోవిడ్ కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండలంలోని తొమ్మిదో తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు అన్ని పాఠశాలలో విద్యార్థులు సుమారు 50 శాతం వరకు పాఠశాల కు హాజరయ్యారు. పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులకు ఆరుబయట నే ధర్మం స్కీం న్ టు శానిటైజర్ చేసి విద్యార్థులను పాఠశాల గదులలో కి పంపారు. కలలో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్కటి చొప్పున ప్రతి రూమ్ లో 20 మంది మించకుండా సామాజిక దూరం పాటిస్తూ ఉపాధ్యాయులు తరగతులు బోధించారు. విద్యార్థి మాస్కు ధరించి పాఠశాలకు వచ్చారు.స్కూల్ ప్రిన్సిపాల్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.పాఠశాల పున ప్రారంభం సందర్భంగా పాఠశాల లోని అన్ని గదులు శుభ్రపరిచి విద్యార్థులు కు తర్మల్ స్కిన్ పరీక్షలు నిర్వహించి శానిటైజర్ చేసి ప్రతి విద్యార్థి మాస్కు. ధరించే విధంగా తీసుకున్నామన్నారు. ఆన్లైన్లో క్లాసు ద్వారా విద్యాబోధన అందించమని మిగితా క్లాసులో సంబంధించి ప్రతి విద్యార్థి నీ పరీక్షలకు సంబంధించిన అన్ని పాఠ్య
...
https://www.youtube.com/watch?v=TnHAIQUOI6M