#s2news #dbfz #vra
వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని డిపిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. వీఆర్ఏలు చేస్తున్న నేరవధిక సమ్మెకు డిపి జాతీయ కార్యదర్శి శంకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను మాత్రమే వీఆర్ఏలు కోరడం జరుగుతుందన్నారు. సీఎం వెంటనే స్పందించి వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన వీఆర్ఏలు పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=sMCjnOTxsds
సిద్దిపేట జిల్లా : గజ్వేల్ పట్టణంలో అకస్మాత్తుగా కుప్ప కూలిన మూడంతస్తుల భవనం,ఉదయం 3 గంటల సమయంలో బిల్డింగ్ నుంచి శబ్దాలు రావడంతో పరుగులు తీసిన అందులో ఉన్న 10 మంది వ్యక్తులు. బిల్డింగ్ లో ఉన్న వాచ్మెన్ కు మాత్రమే స్వల్ప గాయాలు.ప్రక్కన ఉన్న స్థలంలో భవనం నిర్మాణం కోసం పిల్లర్ గుంతలు తియ్యడంతో సంఘటన ప్రమాదం, తప్పిన పెనుప్రమాదం .
...
https://www.youtube.com/watch?v=3Dvqow_7is8