చేగుంట మండల కేంద్రంలో పశ్చిమ బెంగాల్ లో జరిగిన దాడులకు నిరసనగా చేగుంట బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించిబిజెపి నిరసన తెలిపారు.
చేగుంట గాంధీ చౌరస్తా వద్ద చేగుంట మండల శాఖ అధ్యక్షులు భూపాల్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులపై దాడులు వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు భూపాల్ .గణేష్. గోవింద్ ,రఘువీర్. మాట్లాడుతూ వెంటనే రాష్ట్రపతి పాలన అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. హిందువులపై దాడి చేయడం అమానుషం అని అన్నారు. బిజెపి పార్టీ ఎన్నికల్లో గెలవడంను జీర్ణించుకోలేనివారు ఇలాంటి దాడులు పాల్పడడం తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రతి హిందువు మేలుకో వలన్నరు. ప్లే కార్డులు ధరించి టీఎం సి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎల్లారెడ్డి. హరి శంకర్. సాయిబాబా . నర్సింలు .శేఖర్ గౌడ్. స్వామి. ఆంజనేయులు. భూపాల్ రెడ్డి.లు
...
https://www.youtube.com/watch?v=loBoWPWuMtw
#s2news #raghunandanrao #bjp
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని దౌల్తాబాద్ మండలం నర్సంపేట గ్రామంలో రైతు రాములు ఆత్మహత్య చేసుకోవడం కలిచి వేసిందన్నారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం బాధిత కుటుంబాన్ని ఓదార్చే ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రాములు పిల్లలకు ఉన్నత చదువులు చదవడానికి పూర్తి ఖర్చులు తానే భరిస్తానని ఎమ్మెల్యే రఘునందన్ రావు హామీ ఇచ్చారు. అనంతరం బాధిత నిర్మాణానికి ఇల్లు నిర్మాణానికి అయ్యే ఖర్చును ఇస్తానని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు బిజెపి నాయకులు పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=JJuHFFnGjGc