దౌల్తాబాద్ మండలం దొమ్మాటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
#s2news #mpkpr #harishrao Pls scroll/Breaking
సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ తదితరులు ఉన్నారు. ... https://www.youtube.com/watch?v=pGvAritjXtU
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=AqmWcoyQwKk
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=JG_Yg1Zp9jc
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశానుసారం వికలాంగుల నిరుపేద కుటుంబాలకు తమవంతు సాయం చేయాలని సూచించిన మాట ప్రకారం చెరుకు ముత్యంరెడ్డి కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన గుంటి రాజు ఇటీవల బైరాన్ దేశంలో మృతి చెందిన విషయం తెలుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన నిరుపేదలు పస్తులుండే పరిస్థితి నెలకొందన్నారు. ఈ వైరస్ నుండి పేదప్రజలు బయటపడాలంటే ఏదైనా మనకు తోచినకాడికి సాయం చేయాలని కోరారు. మనమెంత సంపాదించామన్నది ముఖ్యం కాదు మనం సంపాదించిన దాంట్లో పేదలకు ఎంత సహాయం చేసామన్నదే ముఖ్యం అన్నారు. కరోనా వైరస్ నుండి బయటపడేదాక ఇలాంటి వారిని ఆదుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలమేరకు ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ పాటించాలని, లేనిపక్షంలో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని తెలిపారు. కరోన వైరస్ ను నివారించే మార్గం మన చేతిలోనే ఉందన్నారు. అంతేకాకుండా కరోనా పై పోరాటం చేస్తున్న వైద్య, పోలీసు శాఖలు, ప్రతి విషయాన్ని వె��
...
https://www.youtube.com/watch?v=StARClwRHq4