రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తూ బిజెపి ముగ్గురు ఎమ్మెల్యే లను అకారణంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు దుబ్బాక భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మని దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ SN చారి ,మండల అధ్యక్షుడు కృష్ణ, మూడో వార్డు కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, మచ్చ శ్రీనివాస్, సుభాష్ రెడ్డి, కొండేఎల్లారెడ్డి, బోయ రాజశేఖర్, సత్తు తిరుమల్ రెడ్డి ,గవ్వల రమేష్, పుట్ట వంశీ ,సుంకోజు ప్రవీణ్, రవిందర్, నిహాల్ గౌడ్,దేవుని ఉపేందర్, రాజేష్, బాబు, వైట్ల శ్రీధర్, రమేష్ రెడ్డి,పల్లె మనోజ్ తదితరులు పాల్గొన్నారు...
...
https://www.youtube.com/watch?v=mdTjEvPxXKk