సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెళ్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తో కలిసి రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలు కల్వకుంట్ల మాటలు నమ్మి అనేకసార్లు మోసపోయారని,
ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి ని గెలిపించాలని కోరారు. ముత్యంరెడ్డి తపన ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని ఎంతో కృషి చేశారన్నారు. ముత్యంరెడ్డి హయాంలో.. రామలింగారెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పోల్చండని ఎవరు సమర్థులు ఆలోచన చేసి ఎన్నుకోవాలన్నారు. నాలుగు సార్లు గెలిచిన స్వయానా రామలింగారెడ్డి తనే అసెంబ్లీ లో నేనేమి చేయలేకపోతున్న అని ఎన్నో సార్లు అన్నారని గుర్తు చేశారు. మరి ఆయనతోనే కానప్పుడు ఆయన సతీమణి తో అభివృద్ధి అయితదా అని వివరించారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
వాయిస్ ఓవర్ :
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెళ్లి గ్రామంలో కాంగ్రెస్ పార్ట�
...
https://www.youtube.com/watch?v=RWe1TjEgcxY
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలిచిన టి పిసి సి రాష్ట్ర కార్యదర్శి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
...
https://www.youtube.com/watch?v=y7n4aBupS98
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వివాహ వార్షికోత్సవ సందర్భంగా తూప్రాన్ సాయిబాబు ట్రస్ట్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
...
https://www.youtube.com/watch?v=Ad7UGIiL57o