#s2news #congress #satyamsreerangam
ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డా. వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 73 వ జయంతి సంధర్బంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహమ్మద్ హుస్సేన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించిన టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గొట్టిముక్కల పద్మా రావు, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగిరెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి , నవీన్ గౌడ్, మధు గౌడ్, క్రిష్ణా రాజ్ పుత్, బంధిగ బాల నర్సింహా, మట్టే ప్రసన్న కుమార్, మహేందర్, వెంకటేష్, రాము, షాదుల్లా హుస్సేన్, ఖాధీర్, మదారి శ్రీనివాస్, రుక్ముద్దీన్, ఖలీమ్, వినోద్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
...
https://www.youtube.com/watch?v=b3O7qcAA2mI
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ లో అమ్మను లక్మరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి 10 వేళా రూపాయల ఆర్థిక సాయం అందజేసిన తెరాస రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి
...
https://www.youtube.com/watch?v=q4xpTj7Mh_Y