ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన తల్లి కూతురు, గ్రామంలో విషాదం
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఏనగుర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లిన తల్లి , 5 సంవత్సరాల కూతురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించారు .బతుకమ్మ పండుగకు అత్తవారింటి నుండి అమ్మ గారి ఇంటికి వచ్చిన చెప్యాల రోజా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లారు ఇద్దరు కూతుర్లు ఆడుకుంటున్న సమయంలో చిన్న కూతురు ప్రమాదవశాత్తు చెరువులో జారి పడటంతో తల్లి రోజా చిన్న కూతురును రక్షించే ప్రయత్నంలో తల్లీకూతురు ఇద్దరూ చెరువులో పడి మృతి చెందారు. తల్లి, చెల్లి చెరువులో పడడంతో పెద్ద కూతురు ఊర్లోకి వెళ్లి సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు వచ్చి ఇద్దరి శవాలను బయటకు తీశారు ఏనగుర్తి కి చెందిన రోజాను వీర రెడ్డి పల్లి కి ఇచ్చి వివాహం చేశారు .సంవత్సరంన్నర క్రితం రోజా భర్త ఉరి పెట్టుకొని మరణించడంతో ఇద్దరు పిల్లలను సదుకుంటు జీవనాన్ని కొనసాగిస్తుంది ప్రమాదవశాత్తు తల్లి ,చెల్లి మరణించడంతో 8 సంవత్సరాల పెద్ద కూతురు అనాధగా మిగిలింది. భూంపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తల్లి ,కూతుర్ల శవాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ సంఘటనతో ఏనగుర్తి గ్రామం లో విషాదం చోటుచేసుకుంద� ... https://www.youtube.com/watch?v=sIQLxcbE5WM
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వామివారి శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పురస్కరించుకొని , చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆలయంలోని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలతో సమీక్షా సమావేశం దేవస్థాన కార్యాలయ సమావేశ మందిరం నిర్వహించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ
ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకుఎటువంటి ఇబ్బంది జరగకూడదని అన్నదానం నందు భక్తులు అన్న ప్రసాదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని
అదే విధంగా భక్తులు రాత్రి నిద్ర పోవడానికి సరైన వసతులు కల్పించాలని క్యూలైన్లలో వచ్చే భక్తులకు మంచినీళ్ల సదుపాయం మజ్జిగ లు ఇవ్వాలని అదేవిధంగా క్యూ లైన్ పరిస్థితి ఇబ్బందిగా ఉన్నవారికి దగ్గర్లోని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని వృద్దులకు ప్రత్యేకక్యూ లైన్లు ఏర్పటుచేయలని దర్శనాన్నికి వచ్చిన పిల్లలకు ట్యాగులు ఏర్పటు చేయలని విఐపి లకు బ్రేక్ సమయంలో మాత్రమే దర్శన ఏర్పట్లు చేయలని విఐపి వల్ల సామన్య భక్తులకు ఏటువంటి ఇబ్బందులు ఉండకూడదని అన్నారు సీసీ కెమెరా పర్యవేక్షణలో అధికారులు ఉండాలని ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరిగిన లేక భక్తులకు ఇబ్బంది జరిగిన వాలంటీర్ల ద్వారా వెంటనే భక్తులకు మెరుగైన సేవలు కల్పించాలని అదేవిధంగా గుడి పరిసర ప్రాంతంలో సుభ్రత పాటించాలని ఏటువంటి చెత్త చెదారాలు నిలువ ఉంచకూడదని భక్తులకు మరుగుదొడ్లు ఎక్కువగా పెట్టాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు
-~-~~-~~~-~~-~-
Please watch: "పోలవరం పై జగన్ "
https://www.youtube.com/watch?v=gLt6zqhNFmg
-~-~~-~~~-~~-~-
...
https://www.youtube.com/watch?v=jQ2YXWaST1o
రాష్ట్ర శాఖ పిలుపుమేరకు చేగుంట తాసిల్దార్ కార్యాలయం ముందు చేగుంట బిజెపి దళిత మోర్చా నాయకులు,మద్దతుగా బిజెపి నాయకులు తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. దళితులకు మూడెకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ నిరుద్యోగ భృతి, ప్రభుత్వం వెంటనే అందించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తాసిల్దారు శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు కొన్ని స్వామి. మండల నాయకులు సాయిరాజ్. జిల్లా బిజెపి కార్యదర్శి ఎల్లారెడ్డి లో మాట్లాడుతూ. టిఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు అన్ని విషయాల్లో చిన్న చూపు చూస్తూ న్నారని. వెంటనే అన్ని గ్రామాలలో నిరుపేద దళితులకు మూడెకరాల భూమి. ప్రతి గ్రామంలో దళితులకు డబుల్ బెడ్ రూమ్ లు నిర్మాణం చేసి ఇవ్వాలని. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని వారు ప్రభుత్వానికి హెచ్చరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులు గిరిజనులు అన్యాయానికి గురయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పడమే తప్ప దళితులకు గిరిజనులకు చేసింది ఏమీ లేదని వారు విమర్శించారు.
ఈ క��
...
https://www.youtube.com/watch?v=pXXXlOcEED8
దుబ్బాక మండలం లోని పలు గ్రామాల్లో రైతు బందు పథకం ద్వారా చెక్కులు,పాస్ బుక్ లను అందజేసిన మెడిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
...
https://www.youtube.com/watch?v=q5FUZE2TIzw
#s2news #dbfz #vra
వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని డిపిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. వీఆర్ఏలు చేస్తున్న నేరవధిక సమ్మెకు డిపి జాతీయ కార్యదర్శి శంకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను మాత్రమే వీఆర్ఏలు కోరడం జరుగుతుందన్నారు. సీఎం వెంటనే స్పందించి వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన వీఆర్ఏలు పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=sMCjnOTxsds
#medakmp #mpkpr #mptrs
Subscribe S2 News Channel
అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీతోనే సాధ్యం అని మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే పది పైసల పని చేయకపోయినా శిలాఫలకలపై తమ పేరు కోసం తాపత్రయం పడుతున్నారని విమర్శించారు. అను నిత్యం అబద్దపు ప్రచారం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. టిఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్మాజీపేట వార్డులో మీసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం దుబ్బాక పట్టణంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. దుబ్బాక నుండి ముస్తాబాద్ వెళ్లే రహదారి కి 8 కోట్ల యాబై లక్షల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. గతంలో తాను పార్లమెంటులో ఎనిమిది రోడ్లకు ప్రపోజల్ పెడితే రెండు రోడ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో దుబ్బాక - ముస్తాబాద్ రోడ్డు ఒకటి అని చెప్పారు. దీనితో పాటు దొంతి తూప్రాన్ రోడ్డు కు 22 కోట్లు మంజూరు అయినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు మేము చేస్తే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తాను చేసినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సోషల్ మీడియా లో అబ�
...
https://www.youtube.com/watch?v=8VDriNrOKok