తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చదువుకున్న పాఠశాలలో 302 మంది విద్యార్థులకు ఉచితంగా బుక్స్ పంపిణి చేసారు ప్రజాహిత ఫౌండేషన్ చైర్మన్ మామిడి మోహన్ రెడ్డి......
...
https://www.youtube.com/watch?v=NifxOEDs_vE
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=v4yEBTfJIcQ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు , చేగుంట మండలం కర్నాల్ పల్లి ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఎల్లమ్మ దేవాలయం లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు , ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు ఉండకుండా చూడాలని ఆలయ కమిటీ చైర్మన్ రామ గౌడ్ కి సూచించారు , అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ జనగామ రామ గౌడ్ , ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్ రెడ్డి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ని సన్మానించారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బక్కీ వెంకన్న , కర్నాల్ పల్లి సర్పంచ్ సంతోష్ రెడ్డి మాజీ సొసైటీ చైర్మన్ రఘు రాములు నాయకులు శివ , అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
...
https://www.youtube.com/watch?v=c5ibK3-mbbI