#s2news #congress #poojalaharikrishna
నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ ఈరోజు గ్రామ గ్రామాన సోనియమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటు, అందులో భాగంగా నేడు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చౌరస్తాలో జాతీయ జెండా పతాక ఆవిష్కరణ చేసి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మకు పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ గారు. కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి గార్లు విచ్చేసి సోనియమ్మ గారికి పాలాభిషేకం చేసి అనంతరం వారు మాట్లాడుతూ,60 ఏల్ల కళ సకారం చేసింది కాంగ్రెస్ పార్టీ అని.నీళ్లు.నిధులు.నియామకాలు.ఆత్మ గౌరవం.కళ సాకారం కావాలి అని ఆ నాడు సోనియా గాంధీ గారు చట్టబద్ధంగా. పార్లమెంట్ లో.శాసనసభ లో బిల్లు ను ప్రవేశ పెట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాన్షను నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ని ప్రకటించారు.TRSపార్టీ పాలనలో తెలంగాణ ప్రజలు జీవితాలు ఆత్మహత్య లకు దారి తీస్తున్నారు.తెలంగాణ ప్రజల పై అది పత్యం చెలంచాలి అని ఆలోచనలతో ప్రజల మీద మానసికంగా.భౌతిక దాడులు చేస్తున్నారు అని అన్నారు.ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తుంది అని అన్నారు.రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని.ఎవరు బయపడవద్దు అని అన్నారు.ధనిక రాష్ట్ర ని అప్పుల పాలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వం నికి తగ్గుతుంది అన్నారు.కుటుంబ పాలనతో రాష్ట్ర ము వెనుకబడిపోతుంది అని అన్నారు,కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే మన కష్టాలని తిరుతాయి అని రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందుని హామీ ఇచ్చారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ని ప్రజలు ఆశీర్వాద్దిచాలని కొరకు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి,జిల్లా నాయకులు అంజిరెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ వైస్ చైర్మన్ కలీం ఉద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి షాబుద్దీన్, పుల్లూరు గ్రామ అధ్యక్షులు కనకయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పూజల గోపికృష్ణ ,అసెంబ్లీ అధ్యక్షులు వహాబ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మత్, దయానంద్, సిద్దిపేట యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిలు సాదుల పవన్,శివ కుమార్, భుసా వంశీ, అసెంబ్లీ కార్యదర్శి సాదుల ప్రతాప్, పట్టణ మైనార్టీ సెల్ సెక్రెటరీ కాజా, నంగునూరు మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మెతుకు శివ కృష్ణా, నాయకులు సలీం,జునైద్, జావిద్, ఇమ్రాన్,గణేష్ తదితరులు పాలుగోనారు
...
https://www.youtube.com/watch?v=xZ3Sd_hIqeY
#brs #bjpnews #mirdoddi
మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామ సర్పంచ్ లక్ష్మి యాదగిరి,దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామ సర్పంచ్ బండి రాజు ,ఉప సర్పంచ్ స్వప్న శేఖర్ బీజేపీ పార్టీ కి రాజీనామా
నేడు రాష్ట్ర ఆర్ధిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరియు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన చెప్యాల సర్పంచ్ లక్ష్మీ యాదగిరి మరియు దౌల్తాబాద్ మండలం ముత్యం పేట సర్పంచ్ బండి రాజు ఉపసర్పంచ్ స్వప్న శేఖర్ గారు
...
https://www.youtube.com/watch?v=Jo1Z1oInlGE
#mla #bjp #dubbakraghunandanrao
గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. అభివృద్ధిలో పార్టీలకతీతంగా భాగస్వాములు కావాలని సూచించారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలోని సమస్యలు ఏవైనా ఉన్నాయని క్షేత్రస్థాయిలో గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తన వద్ద కృషి చేస్తానని వెల్లడించారు. మహంకాళి దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా సహకరిస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం గ్రామంలో ఇటీవల మృతి చెందిన చంద్రకళ కుటుంబాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. అదే రేపడవద్దని బాధిత కుటుంబాన్ని ఓదార్చి చంద్రకళ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న అజిత్ కుటుంబాన్ని పరామర్శించి ఎమ్మెల్యే రఘునందన్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటానని ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు దేవరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు బిక్షపతి, బాలేష్ గౌడ్, వెంకట్ గౌడ్, కిషన్, నవీన్ పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=SfzqqSnv4CQ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు , చేగుంట మండలం కర్నాల్ పల్లి ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఎల్లమ్మ దేవాలయం లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు , ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు ఉండకుండా చూడాలని ఆలయ కమిటీ చైర్మన్ రామ గౌడ్ కి సూచించారు , అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ జనగామ రామ గౌడ్ , ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్ రెడ్డి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ని సన్మానించారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బక్కీ వెంకన్న , కర్నాల్ పల్లి సర్పంచ్ సంతోష్ రెడ్డి మాజీ సొసైటీ చైర్మన్ రఘు రాములు నాయకులు శివ , అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
...
https://www.youtube.com/watch?v=c5ibK3-mbbI