#satyam #congress #jodoyatra
ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గం ఫిరోజ్ గూడలో డా. బి ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి హత్ సే హత్ జోడో అభియాన్ యాత్ర ప్రారంభించిన పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం, MA, LL. M, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గా రాణి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగి రెడ్డి, నల్లోల రాజేందర్, జావీద్ ఆలీ, విట్టల్ రెడ్డి, కొన్నింటి శామ్యూల్, నరసింహ యాదవ్, జ్యోతి, మొయినుద్దీన్, చిరుకోరు క్రిష్ణా, క్రిష్ణా రాజ్ పుత్, మట్టే ప్రసన్న కుమార్, మధు గౌడ్, మహేందర్, ముఖేందర్, హేమంత్, జల్లా శివ, సూర్య, శేఖర్ గజానంద్, భరత్, పుట్టపాక మధు, చంటి సింగ్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=NfLbYIR2TCE
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే గ్రామంలో సిద్దనబోయిన రమేష్ ఇంట్లో ప్రమాదం సంభవించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షాట్ సర్క్యూట్ సంభవించి ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, 40 తులాల వెండి, 70 వేల నగదు కాలిబూడిదయ్యింది. మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు, ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించి ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే పూర్తిగా కాలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. బాధితుడు రమేష్ ఉదయం పొలంవద్దకు వెల్లగా, భార్య కిరాణా షాపు కు వెళ్లడంతో అదే సమయంలో ఇంట్లో మంటలు వ్యాపించాయి అన్నారు. ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సర్పంచ్, గ్రామస్తులు కోరారు.
...
https://www.youtube.com/watch?v=e2D-Z7t5Vzs