తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిజెపి మండిపాటు.
#s2news #bjp తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో కి నెట్టి, రాజ్యాంగాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిజెపి నాయకులు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు దేవరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను బిజెపి నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల రోశయ్య,మండల అధ్యక్షుడు దేవరాజు, మల్లేశం మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి విమర్శించే స్థాయి ముఖ్యమంత్రి కెసిఆర్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పేద ప్రజలను మోసం చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ కు అన్నదాతలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇల్లు, దళితులకు మూడెకరాల భూమి పంట రుణమాఫీ చేస్తానని మాటతప్పింది నిజం కాదా అన్నారు. కనీసం రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధి కల్పించకుండా యువకులు, విద్యార్థులు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాసపురం యాదగిరి ,స్వామి, ఎల్లం,సుకూరి లింగం, తదితరులు ప ... https://www.youtube.com/watch?v=g0oizwiSrLo
#s2news #jointcollector #mujammilkhan
ప్రభుత్వం పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన తో పాటు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి భోజనం ఎలా ఉందని విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలోని రికార్డులను ఆయన పరిశీలించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలవకుండా చూడాలని సూచించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని అధికారులకు ఆదేశించారు.
...
https://www.youtube.com/watch?v=esqx2EML10Y
??హర్షం?? కృతజ్ఞతాబినందనలతో________________ దుబ్బాక మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ భవన్, బాబు జగ్జీవన్ రావ్ నిర్మాణాలు గాను నిధులు మంజూరు చేసిన గౌరవ ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు గారికి గౌరవ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గార్లకు అంబేద్కర్ సంఘం బాబు జగ్జీవన్ సంఘ సభ్యులు కౌన్సిలర్స్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం నాడు స్థానిక అంబేద్కర్ భవన్ వద్ద విలేకరులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సందర్భంగా గౌరవ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు మంత్రి హరీష్ రావు గారు ఇట్టి భవనాలకు 50 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేసి నిర్మాణాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతాభివందనాలతో హర్షం వ్యక్తం చేశారు మంత్రి ఎంపీ గారికి గత రెండు నెలల క్రితం జరిగిన శంకుస్థాపన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నారు అని వారి పట్ల ఎల్లవేళలా ఎల్లవేళలా ఎల్లవేళలా రుణపడి ఉంటామని భవనాలను నిర్మించి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా వారి చేతుల మీదుగా జరిపిస్తామని సంఘము నాయకులు తెలిపారు నిధులు సరిపోని పక్షంలో మరిన్ని నిధులు మంజూరు చేసి పెట్టి పూర్తి చేస్తామని మంత్రి mp హామీ ఇచ్చారన్నారు. ఇట్టి కార్యక్రమంలో 13,14వార్డుల కౌన్సిలర్స్ ఆస. �
...
https://www.youtube.com/watch?v=L5Sqs693Vk4
#unseen #lordstatusvideos #old
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారం
చెరువు కట్ట వద్ద పురాతన రాతి విగ్రహాలు లభించాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విగ్రహాలను వెలికి తీశారు. అతి పురాతనమైన సప్తమాతృపద విగ్రహంతో పాటు, రాజ విగ్రహం మహిషాసురమర్దిని విగ్రహాలు , లభ్యం
...
https://www.youtube.com/watch?v=oPGtzIspWbQ