చేగుంట మండల కేంద్రంలోని మండలములోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పునర్ ప్రారంభమయ్యాయి పాఠశాలలోని గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలో ని స్థానిక అధికారులు సూచన మేరకు పాఠశాలలు శుభ్రపరిచి శానిటైజర్ లతోపాటు కోవిడ్ కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండలంలోని తొమ్మిదో తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు అన్ని పాఠశాలలో విద్యార్థులు సుమారు 50 శాతం వరకు పాఠశాల కు హాజరయ్యారు. పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులకు ఆరుబయట నే ధర్మం స్కీం న్ టు శానిటైజర్ చేసి విద్యార్థులను పాఠశాల గదులలో కి పంపారు. కలలో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్కటి చొప్పున ప్రతి రూమ్ లో 20 మంది మించకుండా సామాజిక దూరం పాటిస్తూ ఉపాధ్యాయులు తరగతులు బోధించారు. విద్యార్థి మాస్కు ధరించి పాఠశాలకు వచ్చారు.స్కూల్ ప్రిన్సిపాల్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.పాఠశాల పున ప్రారంభం సందర్భంగా పాఠశాల లోని అన్ని గదులు శుభ్రపరిచి విద్యార్థులు కు తర్మల్ స్కిన్ పరీక్షలు నిర్వహించి శానిటైజర్ చేసి ప్రతి విద్యార్థి మాస్కు. ధరించే విధంగా తీసుకున్నామన్నారు. ఆన్లైన్లో క్లాసు ద్వారా విద్యాబోధన అందించమని మిగితా క్లాసులో సంబంధించి ప్రతి విద్యార్థి నీ పరీక్షలకు సంబంధించిన అన్ని పాఠ్య
...
https://www.youtube.com/watch?v=TnHAIQUOI6M
Mallanna sagar villages Dubbak MLA congress party Candidate Canvesing Door to డోర్......
-~-~~-~~~-~~-~-
Please watch: "ధర్మ పోరాట దీక్ష-చిత్తూర్-శ్రీకాళహస్తి "
https://www.youtube.com/watch?v=P-UIqyD06cU
-~-~~-~~~-~~-~-
...
https://www.youtube.com/watch?v=PCLKZaF8OMA
#venkateshwara #mothe #temple
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దసరా వేడుకలు ఆఖరి దశకు చేరుకున్నాయి. తొమ్మిదవ రోజు మంగళవారం జ్ఞాన సరస్వతి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ ధర్మకర్త భాస్కర్ రావు పంతులు ఆధ్వర్యంలో చండీ హోమం, అమ్మవారి ఊరేగింపు, మహా పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా వేసిన జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం అమ్మవారి నామస్మరణలతో మారు మ్రోగింది. అనంతరం భాస్కర్ రావు పంతులు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషను చేశారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. దైవచింతనతో ఆయురారోగ్యాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=nIw2rSWc5sQ