కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ లో గడ్డిచేను పట్టాభూముల పేరుతో నాలాని కబ్జా చేస్తున్నారు-సత్యం
#congress #tpcc #satyam ఈ రోజు కూకట్ పల్లి నియోజక వర్గం బాలానగర్ లో గడ్డి చేను పట్టా భూముల పేరుతో నాలాని పెద్ద ఎత్తున కబ్జా చేస్తున్న అక్రమ దారుల మీద చర్యలు తీసుకోవాలని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కోరుతూ కూకట్ పల్లి నియోజక వర్గం అఖిల పక్షం ఆధ్వర్యంలో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం ల ప్రతినిధులు జోనల్ కమీషనర్ మమత గారిని, డిప్యూటీ కమీషనర్ రవీంద్ర కుమార్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. టీపీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం, ... https://www.youtube.com/watch?v=-X6LB5uQvwM