#chakradhargoud #chakra #siddipet
సిద్దిపేట పట్టణంలో కొత్తగా పరిశ్రమ ప్రారంభిస్తున్న, అందులో 100 మందికి ఉపాధి కల్పిస్తున్న, అందులో వచ్చే లాభాన్ని తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన 1200 అమరవీరుల కుటుంబాలకు ఖర్చు చేస్తాను.
ఉగాది నుండి అగ్గిపెట్టే పరిశ్రమ ప్రారంభిస్తా.
రానున్న రోజుల్లో చక్ర ధర సునామి వస్తుంది,చక్రధర అంటే ఒక్కడు కాదు ఒక్క ప్రభంజనం ఆదర్య పడవద్దు అందరికి అండగా ఉంటా,నిరుపేదల ఉపాధి కల్పనకు కృషి చేస్తా ..
సిద్దిపేట పట్టణంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పన ద్వేయంగా స్వీకారం ఉగాది నుండి ప్రారంభిస్తా
...
https://www.youtube.com/watch?v=9Y9hrLzbxmA
#mla #bjp #raghunandanrao
దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు పర్యటించారు, గ్రామ ప్రజలతో సమావేశమై సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
తిరుమలపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు.
-----------
*అహ్మద్నగర్ నుండి తిరుమలాపూర్ మీదుగా వడ్డేపల్లి వరకు వీలైనంత త్వరగా రోడ్డు పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు, టెండర్ పూర్తయిన పనుల జాప్యంపై అగ్రహం వ్యక్తం చేశారు.*
గ్రామంలో అసంపూర్తిగా ఉన్న గ్రామపంచాయతీ భవనం వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పనులు జాప్యానికి కారణం అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ భవన పనులు వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు
గ్రామంలో తన దృష్టికి తీసుకువచ్చిన 11 కేవీ విద్యుత్ సమస్యపై విద్యుత్ అధికారులతో మాట్లాడి అవసరమైతే తన సొంత ఖర్చులతో 11 కెవి విద్యుత్ వాళ్లను ఇండ్ల మధ్యలో నుండి షిఫ్టింగ్ చేయిస్తానని హామీ.
గ్రామంలో కొనసాగుతున్న కాల్వ పనులు ఇస్తున్న నష్టపరిహారం పట్ల ఆరా తీశారు, గ్రామస్తులు తన దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరారు బాధితుల పక్షాన నిలబడి పరిహారం ఎక్కువ ఇప్పించేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
గ్రామంలో నిరుపయోగం ఉన్న బావిని తన సొంత ఖర్చులతో త్వరలోనే పూడ్చి వేస్తామని హామీ ఇచ్చారు, తిరుమలాపూర్ నుండి కోనాపూర్ వెళ్లే రోడ్డు మరమ్మతులు త్వరలోనే చేపిస్తానని హామీ
గ్రామంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు క్షేత్రస్థాయిలో పర్యటించారు గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు
...
https://www.youtube.com/watch?v=29xbHTFeSb4
ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద అర్హులైనవారందరికి రూ.1 లక్షా 50 వేలు చెల్లించాలని మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. దుబ్బాకలో లబ్ధిదారులతో కలిసి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసారు.
...
https://www.youtube.com/watch?v=Wqlkgz6xnKk
సిద్దిపేట పట్టణంలో ప్రశాంత్ నగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ మరియు తెలుగు పాఠశాలలో టీపీసీసీ మెంబర్ పూజల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో పిల్లలకు పుస్తకాలు , స్వీట్స్ పండ్ల పంపిణి.
...
https://www.youtube.com/watch?v=8XNuGZ1GFRI