ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు సొంత మండలం వడియారం లో ఐకేపీ ఆధ్వర్యంలో. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు దాన్యం తెచ్చేటప్పుడు తాలు లేకుండా తేమ శాతం చూసుకోవాలని మన సూచించారు. దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సామాజిక దూరం తో పాటు కరుణ నియమ నిబంధనలు పాటించాలని. కొనుగోలు కేంద్రాల్లో తూకం విషయంలో రైతులను మోసం చేస్తే కేంద్రాల నిర్వాహకుల పై బాధ్యులపై చర్యలు తప్పవని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ఓ శ్రీనివాస్. ఏపీ డి. భీమయ్య, డీపీఎం మోహన్. సర్పంచ్ తిరుమల నర్సింలు. ఎంపీటీసీ లక్ష్మీ రమేష్. ఎంపీడీవో ఉమాదేవి. ఐకెపి ఎపిఎం లక్ష్మీ నరసమ్మ. aeo. శోభ. మహిళా గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు సిద్ధమ్మ. బిజెపి నాయకులు. కరణం గణేష్ రవికుమార్. గోవింద్. పాండు. బాలచందర్. స్వామి . ఆంజనేయులు. రఘుపతి. హరి శంకర్ ,రఘువీర్. తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=nZSgYNlfDgc
#s2news
ఈస్ట్ .గోడవారి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతంలో ఎపి డిప్యూటీ సిఎం, రెవెన్యూ మంత్రి పిల్లి సుబాష్ చంద్రబోస్ పర్యటన
...
https://www.youtube.com/watch?v=fjA6X43zMhQ