#bc #bjp #election
దుబ్బాక పట్టణంలోని బాలాజ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ముదిరాజ్ సంఘసేవ సమిత ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముదిరాజ్ సేవ సంఘం అధ్యక్షుడు ఉప్పరి నారాయణ మాట్లాడుతూ....1969లో ముదిరాజ్ సంఘం ఏర్పాటు చేసిన జనాభా ధమశా ప్రకారం బీఆర్ఎస్ పాలనలో ముదిరాజ్ లకు జరగని న్యాయం ప్రభుత్వం ముదిరాజ్ నాయకులకు కేసీఆర్ ప్రభుత్వం ముదిరాజ్ లను అన్యాయం చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జీవోలను రద్దు చేసి అమలు పరచకుండా బిసి డి నుండి బిసి ఎలో వర్గీకరణ జరిపి చెర్చకూండా 20వేల కుటుంబంల ఉద్యోగులు రాకా రోడ్డునా పడ్డారని అన్నారు. బహుజన వర్గాలకు ఎవరు న్యాయం చేస్తారో వారికే మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. బిసి లు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు రాజ్యాధికారంతోనే ముదిరాజుల తలరాతలు మారుతాయని అన్నారు.ఎన్నికలు సందర్భంగా ముదిరాజ్ కుల సంఘాల పార్టీలకు ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల ముదిరాజ్ లకు జరుగుతున్న అన్యాయం, సమస్యలను ఉద్దేశించి మాట్లాడారు.బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి ని చేసే పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీకి ముదిరాజ్ సంఘాల పూర్తి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ముదిరాజ్ లు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న ముదిరాజ్ లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ తెలిపారు. జాతి బిడ్డల అభ్యున్నతి కోసం మంద కృష్ణ మాదిగ చేసిన పోరాటం చాలా గోప్పది పదవులు ఆశించకుండా కేవలం కుల అభివృద్ధికి 30 సంవత్సరాల నుండి ఏ పార్టీ కండువా కప్పుకోకుండా పదవులకు ఆశపడకుండా ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ వర్గీకరణ పై బిల్లు ఆమోదించలని ఈ నెలలో సికింద్రాబాద్ లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో మోడీ ఎస్సీ వర్గీకరణపై కమిటీ ద్వారా
...
https://www.youtube.com/watch?v=35COqsa4ep4