#cheruku #congress #cherukusrinivasreddy
*ఈ రోజు దుబ్బాక మండలం రగోతంపల్లి గ్రామంలో పలువురుని పరామర్శించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
ఇటీవల అనారోగ్యానికి గురైన కే నాగిరెడ్డి కుమారుడు వినయ్ రెడ్డి ని పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి. కే బాపురెడ్డి కుమారుడు కె మహేందర్ రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే చీర దేవయ్య గారి భార్య లక్ష్మి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కె నరేందర్ రెడ్డి, నాయకులు ప్రవీణ్ రెడ్డి, కే ప్రశాంత్, కే శ్రీనివాస్ రెడ్డి, ఆర్ బుచ్చిరెడ్డి, పి స్వామి, కాస్తా రాజేష్, ఎస్ సామి రెడ్డి, కే కమలాకర్ రెడ్డి, ఆర్ తిరుపతి రెడ్డి, కె రాజిరెడ్డి, యు రాజిరెడ్డి, రామ్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=mD_f6FZmhQE
*ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మెజార్టీ రాష్ట్రాలలో ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ కొనసాగుతున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ మరియు *గౌరవ దుబ్బాక శాసన సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు* *గారి ఆదేశాల మేరకు ఈరోజు దౌల్తాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ విజయోత్సాహంతో బాణాసంచా కాల్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది*
ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల ఉపాధ్యక్షులు స్వామి గడ్డమీది బీజేవైఎం మండల అధ్యక్షులు ముత్యాల చంటి జిల్లా కార్యవర్గ సభ్యులు కుమ్మరి నర్సింలు జిల్లా అధికార ప్రతినిధి కౌకూరి యాదగిరి సర్పంచులు లావణ్య నర్సింహారెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మాజీ ఎంపీపీ రామస్వామి గౌడ్ సత్యనారాయణ మరియు కార్యకర్తలు బండి రాజు సంధ రాజు జోడు శ్రీశైలం కౌకూర్ నాగరాజు కర్ణాకర్ మండల కిసాన్మోర్చా ఉపాధ్యక్షులు మేడ్చల్ నరేష్ మేడ్చల్ మహేష్ నారెడ్డి ప్రభాకర్ రెడ్డి నవీన్ గౌడ్
తదితరులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=PdYjDe0qJoI
సిద్ధిపేట జిల్లా దుబ్బాక లో మున్సిపల్ కార్మికుల వేతనాల జి.ఓ విడుదల చెయ్యాలని కోరుతూ బిక్షాటన చేపట్టిన మున్సిపల్ కార్మికులు.
...
https://www.youtube.com/watch?v=XKAmgd5ltVQ
#s2news #cheruku #congress
చేగుంట మండల్ అధికారుల నిర్లక్ష్యంతో పొద్దున్న 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు రాక రైతులు ఆందోళన పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. చేగుంట లో గోదాం కి వెళ్లి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. రైతుల కష్టాలు చూసి చేగుంట మండల MRO ఆఫీస్ కి వెళ్లి ఎమ్మార్వో గారితో మాట్లాడి తక్షణమే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13వ తారీకు వరకు వడ్లు కొనుగోలు చేయకపోతే రైతులతో రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు
...
https://www.youtube.com/watch?v=oc6pfAyjCaM
కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్చార్జ్ గా నియమితులైన అంజన్ కుమార్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
...
https://www.youtube.com/watch?v=1_ORf2cl9cw
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=81Z-ab0fq2Y