Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
...
https://www.youtube.com/watch?v=l9s49hefLlA
నేషనల్ హైవే 44 పై ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి బాన్సువాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఊడిపోయిన ముందు చక్రం.. త్రుటిలో తప్పిన ప్రమాదం బస్సులో 25 మంది ప్రయాణికులు సురక్షితం //
...
https://www.youtube.com/watch?v=omB9DB-Fsz8
#congress #trs #bjp
ఐడిపిఎల్ భూములపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇందిరానగర్ బస్తీ వాసులకి రక్షణ కల్పించండి - డా. సత్యం శ్రీరంగం."
కూకట్ పల్లి నియోజక వర్గం బాలా నగర్ డివిజన్ ఐడిపిఎల్ కు సంబంధించిన భూములలో గుర్తు తెలియని వ్యక్తులు పది ఎకరాల భూమి మాది అని కబ్జా చేస్తున్నారనే సమాచారం తెలుసుకొని ఇందిరానగర్ బస్తీ వాసులతో కలిసి ప్రభుత్వ భూమిని పరిశీలించి కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాలా నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగి రెడ్డి, మధు గౌడ్, తిరుపతయ్య, మహమ్మద్ హుస్సేన్, క్రిష్ణా రాజ్ పుత్, మట్టే ప్రసన్న కుమార్, ముఖేందర్, మహేందర్, శేఖర్ గజానంద్, భరత్, వెంకటేష్, పుట్టపాక రాము, మధు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=qwXhAZ52frY
మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి తెలంగాణ శాసన మండలి సభ్యుని ఎన్నికకు సోమవారం నాడు నాలుగు నామినేషన్లు ధాఖలు అయ్యాయి. గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన ఒంటెరి యాదవ రెడ్డి టి. ఆర్. ఎస్. పార్టీ నుండి నామినేషన్ ధాఖలు చేయగా, సంగారెడ్డి నియోజక వర్గానికి చెందిన బోయిని విజయలక్ష్మి, మెదక్ నియోజక వర్గానికి చెందిన ఐరేణి సత్యనారాయణ గౌడ్, గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన సాయిబాబా చింతల లు స్వతంత్ర అభ్యర్థులుగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరీష్ కు నామినేషన్ పత్రాలు ధాఖలు చేశారు. నామినేషన్లు ప్రారంభమైన 16 నుండి నేటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా నుండి మొత్తం ఐదు మంది అభ్యర్థులు (6) నామినేషన్లు ధాఖలు చేశారు. అందులో స్వతంత్ర అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ ఈ నెల 18 న రెండు సెట్ల నామినేషన్ వేశారు.
...
https://www.youtube.com/watch?v=wUO-LGOLD88