LBRY Block Explorer

LBRY Claims • ప్రజాస్వామ్య

1cf9b4a5552030cbabfa4417b30230a4e1b28ac0

Published By
Created On
31 Oct 2023 14:20:43 UTC
Transaction ID
Cost
Safe for Work
Free
Yes
ప్రజాస్వామ్య దేశంలో ఓటుహక్కు వజ్రాయుధం,ఓటు హక్కుప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.ఏసీపి సురేందర్ రెడ్డి
#police #acpsurender #siddipetpolice


ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధమని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఏసీబీ సురేందర్ రెడ్డి సూచించారు.
వాయిస్:-
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో కేసీఆర్ స్కూల్ నుండి దుబ్బాక ప్రధాన విధుల గుండా Bsf కేంద్ర బలగాలు,స్థానిక పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.ఎన్నికల్లో ఓటు వజ్రాయుధమని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని తెలిపారు. ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా మీకు నచ్చిన వ్యక్తి కి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామన్నారు. ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాలుపడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్కు లేద డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. మద్యానికి, డబ్బులకు మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దని, మీకు నచ్చిన మెచ్చిన అభ్యర్థికి నిజాయితీగా, నిష్పక్షపాతంగా ,నిర్భయంగా ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారామిలటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపినారు.ఈ ఫ్లాగ్ మార్చ్ మిరుదొడ్డి పలు మండలాల్లో నిర్వహించడం జరిగిందన్నారు.రానున్న రోజుల్లో అంతటా నిర్వహించి ప్రజలకు ఎన్నికపై ఓటు హక్కు పై అవగాహన కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ci మున్నురు కృష్ణ,SI గంగరాజు పలువురు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=rbfsvtBF8Hc
Author
Content Type
Unspecified
video/mp4
Language
Open in LBRY

More from the publisher

Controlling
VIDEO
Controlling
VIDEO
VIDEO
MLA A
Controlling
VIDEO
Controlling
VIDEO
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO
Controlling
VIDEO